ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:13-09-26.9AM.
విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం
రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే...
పరిగి–హైదరాబాద్ బస్సులో మహిళల మధ్య ఘర్షణ
సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన కలకలం రేపింది.
ఉచిత ప్రయాణం మంచిదే.. కానీ సరిపడా బస్సులు, సీటింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
ప్రయాణికుల రద్దీకి...
గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటోలు, ఫేస్ మార్ఫింగ్ ట్రెండ్స్ వెనుక సైబర్ మోసాల ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
⚠️ అప్రమత్తంగా ఉండండి
అనధికారిక, ఫేక్ యాప్స్లో వ్యక్తిగత ఫోటోలు...
నకిలీ బంగారం తాకట్టు పత్రాలు సృష్టించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్...
ఆర్టిసి సిబ్బంది ముందస్తు అరెస్ట్
వలిగొండ : సెప్టెంబర్9(దేశ టైమ్స్)
ఆర్టిసి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద నిర్వహించ తలపెట్టిన సమావేశనికి వెళ్లకుండా మండలంలోని పహిల్వాన్ పురం...
గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు
వలిగొండ, సెప్టెంబర్ 08 (దేశ టైమ్స్): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు....
గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
వలిగొండ : సెప్టెంబర్ 8 (దేశ టైమ్స్) గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి అన్నారు. మంగళవారం...
నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం
వలిగొండ : సెప్టెంబర్ 8( దేశ టైమ్స్)
మండలంలోని నాతాళ్లగూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్ డి డాక్టరేట్ పట్టాను అందజేసింది. మంగళవారం ఈ సందర్భముగా ఆయన...
*కందికొండ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ*
*పరిసరాల పరిశుభ్రతపై అవగాహన*
*విద్యార్థులకు రూ.500 ప్రోత్సాహకం*
దేశ టైమ్స్
మహబూబాబాద్
సెప్టెంబర్ 8:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని
కందికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠశాల యూనిఫాంలను గ్రామ...