ఖమ్మం జిల్లా వైరా క్రాస్రోడ్డు వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట **మిత్ర చైతన్య (21), హేమలత (20)**లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలో రూ.16 వేలకే 12 కిలోల గంజాయి కొనుగోలు...
ప్రపంచాన్ని ఎల్నినో ముప్పు మరింత తీవ్రంగా వెంటాడనుంది. పసిఫిక్ సముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎల్నినో రానున్న నెలల్లో ‘అత్యంత బలమైన’ స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ...
క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి
ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ
పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత
అస్వస్థతకు గురైన...
రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై వీడియో పాఠాలు
• వీడియో క్లాసులు పూర్తయ్యాకే ట్రాక్ టెస్ట్కు అనుమతి
• లెర్నింగ్ లైసెన్స్ తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు పర్మినెంట్ లైసెన్స్కు దరఖాస్తు
• నాగోల్,...
ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి సరఫరా.. పోలీసుల ఛేజింగ్తో బ్రేక్! 🚔
తెలంగాణ EAGLE ఫోర్స్, RNCC ఖమ్మం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా 18 గంటల పాటు వందల కిలోమీటర్లు వెంబడించి NH-65పై పంతంగి...
మేళ్లచెరువు: మండలం ఎర్రగడ్డ తండాలో వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా,...
చేయూత పెన్షన్లు.. మరో 3 రోజులే ఛాన్స్*
T.G:తెలంగాణలో చేయూత పెన్షన్ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
కాగా ఈ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద...
శామీర్పేట: గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న బీహార్కు చెందిన **బైద్నాథ్ (29)**ను శామీర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భార్య, ఇద్దరు పిల్లలతో తూముకుంట చంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
బీహార్ నుంచి...