ఢిల్లీలో భవనం కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని...
*మధ్యప్రదేశ్*
*కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి 'బాంబే విస్కీ' అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో...
16 ఏళ్ల మనవరాలిపై 70 ఏళ్ల తాత దారుణం.. గర్భం దాల్చిన బాలిక!
ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఆమె 70 ఏళ్ల తాత మూడు నెలల...
ఢిల్లీలో విజృంభిస్తున్న స్వెన్ ఫ్లూ
ఢిల్లీలో విజృంభిస్తున్న స్వెన్ ఫ్లూ
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,777కి పైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, ప్రజలు...
బెంగళూరులో మహిళా పోలీస్ అధికారిణికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేపుతోంది. విచారణలో ఆమె KSISF ఇన్స్పెక్టర్గా, హిండల్గా సెంట్రల్ జైలులో విధులు నిర్వహించినట్లు గుర్తించారు.
జైలులో ఉన్న...
*హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం*
హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు
సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన సీఎం...
*భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా*
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా దక్కింది. కాఠ్మాండూలోని శీతల్ నివాస్లో జరిగిన ప్రత్యేక...
న్యూఢిల్లీ : బిజెపి తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని సోమవారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు,...
*ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్.. నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్!*
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
టికెట్ బుకింగ్ను వేగవంతం చేయడానికి క్యాప్చా ధృవీకరణను తొలగించారు.
ఈ ఆర్థిక...