ఆసియా కప్ విజేతగా భారత్!_*
_మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 8వ టైటిల్ను ఖాతాలో వేసుకుంది._
_ఆదివారం దుబాయ్ వేదికగా...
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్లో విషాద ఘటన
మేడ్చల్–మల్కాజిగిరి: వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఓ యువకుడి మృతికి కారణమైన విషాద ఘటన పోచారం ఐటీ...
వినాయక మండపం వద్ద యువకుడి దారుణ హత్య?
ప్రేమజంటకు సహాయం చేశాడనే పాత కక్షతో కత్తులతో దాడి చేసిన దుండగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్లోని లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్:13-09-26.9AM.
విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం
రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం
దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే...
పరిగి–హైదరాబాద్ బస్సులో మహిళల మధ్య ఘర్షణ
సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన కలకలం రేపింది.
ఉచిత ప్రయాణం మంచిదే.. కానీ సరిపడా బస్సులు, సీటింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!
ప్రయాణికుల రద్దీకి...
*డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!..*
లోకల్ కరెన్సీల్లోనే దేశాల మధ్య వాణిజ్యం
ఏక పక్ష యుద్ధాలు, టారిఫ్లపై అభ్యంతరం
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై ఆందోళన
11 సభ్య దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం
స్టార్టప్స్, ఇన్నోవేషన్, పెట్టుబడులకు ప్రయార్టీ
ఉగ్రవాదంపై రాజీలేని...
గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య...
అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో అల్లరిమూకల దారుణం
రూ.50 కోట్లు ($600,000) విలువైన 'వేమో' సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు
నిరసనల వేళ విరుచుకుపడి విండ్స్క్రీన్లు పగలగొట్టి, గ్రాఫిటీ రాసి తగలేసిన ఆందోళనకారులు
భద్రతా కారణ దృష్ట్యా సర్వీసులను...
7,500 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగా
16న ఈ-వేలం ద్వారా తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబరు 13 రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల...
నేడు అఫ్గాన్తో భారత్ తొలి T20
ఆసియా క్రీడల ముంగిట టీమిండియా T20 సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి T20 జరగనుంది. రాత్రి 7.30...