26.5 C
Hyderabad
Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తాజా వార్తలు

మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి పనులపై సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. 🔹 నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి 🔹 చెరువులోకి...

షాకింగ్ విషాదం.. తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్: ఫోన్‌లో అర్ధరాత్రి వరకు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని తేజస్వి (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ కుమార్తె తేజస్వి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది....

విలేఖరులు కావలెను

జర్నలిజం పై ఆసక్తి ఉండి సమాజం పై అవగాహన ఉన్న జర్నలిస్టులకు ఇదే మా ఆహ్వానం మా దేశ టైమ్స్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలబడుతున్న సందర్భంగా వరంగల్, నిజామాబాద్ ,...

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి   చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్‌రోడ్డు సెంటర్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు...

ఫోన్ పోయిందా? మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు!

సెల్‌ఫోన్ చోరీ చేసి.. స్క్రీన్ లాక్ పిన్ తెలుసుకుని.. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాలు!    హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.   🔴 ఫోన్ వాడుతున్నప్పుడు PIN/Pattern...

ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్!

చిన్న వయసులో ఆధార్ తీసుకున్న పిల్లలకు UIDAI కీలక అవకాశం కల్పిస్తోంది.  5–15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 📌 సెప్టెంబర్ 30,...

హైదరాబాద్–విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. 5 మంది మృతి!

తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ...

పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.

పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి  సీఐ ఎం రవి.  (యాదాద్రి కరస్పాండెంట్ )  దేశ టైమ్స్,ఆగస్ట్ 25.   యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా...

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి  

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి   ఆగస్టు 25:(దేశ టైమ్) వలిగొండ : పండుగలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామన్నపేట సి సి రవి అన్నారు.మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మిలాద్ ఉన్ నభీ...

బాల్య వివాహలను అరికట్టాలి 

  ఆగస్టు 25: (దేశ టైమ్స్) వలిగొండ : బాల్య వివాహలను అరికట్టాలని బాలల పరిరక్షణ విభాగo సోషల్ వర్కర్ మత్యగిరి అన్నారు. మంగళవారం మండలంలోని సంగేo ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.