అనంతపురంలో అమానవీయ ఘటన.. 😢
ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామ సమీపంలోని నగరవనం ఎదుట ముళ్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలి వెళ్లారు.
చిన్నారి ఏడుపులు విన్న గొర్రెల కాపరులు వెంటనే గుర్తించి...
పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు
సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ
పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు
చేపల చెరువుల నిర్వహణలోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికుల...
*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు'.. ప్రణాళిక ఇదే*
అమరావతి :
ఏపీలో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత...
*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు'.. ప్రణాళిక ఇదే*
అమరావతి :
ఏపీలో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత...
*ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్*
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఏర్పాట్లు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల...
*ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించనున్న జూనియర్ డాక్టర్లు*
స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు..
రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బంద్...
*ఏపీలో 44.21 లక్షల ఓటర్లకు నోటీసులు..*
*చివరి అవకాశం!!!*
*ఇలా చేయకపోతే ఓటు గల్లంతు*
అమరావతి :
ఏపీలో SIR తర్వాత 44.89లక్షలఓట్లను తొలగించగా, మరో 44.21 లక్షల ఓటర్లకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తోంది. ప్రస్తుత జాబితాలోని...
*వెంబడించి వేటాడి...నరికి చంపారు.....!*
పల్నాడు జిల్లా
రెంటచితల
రోజూ లాగానే టౌన్ కి వచ్చాడు....పని ముగించుకొని ఇంటికి పోతున్న తరుణం లో....గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళతో నరికి చంపారు
వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్య చేయపడ్డాడు
ఈ...