📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

DESHA TIME

248 POSTS
0 COMMENTS

సైబర్ నేరగాళ్ల కొత్త మోసం.. 1980 స్టైల్ ఫోటోల ట్రెండ్‌తో ముప్పు!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటోలు, ఫేస్ మార్ఫింగ్ ట్రెండ్స్ వెనుక సైబర్ మోసాల ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ⚠️ అప్రమత్తంగా ఉండండి అనధికారిక, ఫేక్ యాప్స్‌లో వ్యక్తిగత ఫోటోలు...

మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసిన నిందితుడు అరెస్ట్..!

హనుమకొండ: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో...

తిరుపతిలో విషాదం

*తిరుపతి...బ్రేకింగ్.*   *తిరుపతిలో విషాదం.*   సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు మృతి.   అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బిఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన.   మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్...

నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షల మోసం! హనుమకొండలో ఇద్దరు నిందితుల అరెస్ట్

నకిలీ బంగారం తాకట్టు పత్రాలు సృష్టించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్...

కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ

*కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ కలకలం రేపుతోంది.* *గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు..!!* వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు....

ఆర్టిసి సిబ్బంది ముందస్తు అరెస్ట్ 

ఆర్టిసి సిబ్బంది ముందస్తు అరెస్ట్ వలిగొండ : సెప్టెంబర్9(దేశ టైమ్స్) ఆర్టిసి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ వద్ద నిర్వహించ తలపెట్టిన సమావేశనికి వెళ్లకుండా మండలంలోని పహిల్వాన్ పురం...

గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు

గణేష్ మండపాల నిర్వాహకులకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచనలు వలిగొండ, సెప్టెంబర్ 08 (దేశ టైమ్స్): వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు....

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి 

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి   వలిగొండ : సెప్టెంబర్ 8 (దేశ టైమ్స్) గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి అన్నారు. మంగళవారం...

నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం

నాతాళ్లగూడెం వాసికి డాక్టరేట్ ప్రదానం వలిగొండ : సెప్టెంబర్ 8( దేశ టైమ్స్) మండలంలోని నాతాళ్లగూడెంకు చెందిన జూకంటి వెంకటయ్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్ డి డాక్టరేట్ పట్టాను అందజేసింది. మంగళవారం ఈ సందర్భముగా ఆయన...

భర్త ఫోన్ ఎత్తలేదని క్షణికావేశం.. వివాహిత మృతి!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వీడియో కాల్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత విషపదార్థం తీసుకుని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip