ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
📍 మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
🏢 ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్...
*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు'.. ప్రణాళిక ఇదే*
అమరావతి :
ఏపీలో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత...
*ఏపీలో ‘స్థానిక ఎన్నికలు'.. ప్రణాళిక ఇదే*
అమరావతి :
ఏపీలో అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత...
*ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్*
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ ఏర్పాట్లు చేయాలంటూ జీవో జారీ చేసింది. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల...
ఇథనాల్ దెబ్బ.. చక్కెర ధరలకు రెక్కలు! 👊😳
కిలో ₹40 ఉన్న చక్కెర.. ఇప్పుడు ₹60–65కు చేరింది! 💰
🎋 దేశవ్యాప్తంగా చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి.
⛽ E20 ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును డైవర్ట్...
*సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం*
బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్...
*విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి గారు... DCO ఛాంబర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు గొంతును ఎందుకు పట్టుకోలేదు.?*
*రౌడీ షీటర్ల పట్ల ఎందుకంత ప్రేమ?*
*మహబూబాబాద్లో పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల,...
హైదరాబాద్లో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
హైదరాబాద్లోని సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి...
కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కునూరు నిరంజన్ గౌడ్ నియామకం.
(యాదాద్రి కరస్పాండెంట్)
దేశ టైమ్స్,ఆగస్టు 19.
మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభ సందర్భంగా కౌండిన్య గౌడ...