*ఉచిత విద్యుత్ బ్రాండ్ కాంగ్రెస్దే : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
- *వరి వద్దన్నా వేసిన రైతులకు అండగా ఉంటాం*
- *చెరువుమాదారం ‘మోడల్ సోలార్ విలేజ్’గా గుర్తింపు*
ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 19(దేశ టైమ్స్ )
వర్షాభావ...
*నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు*
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని...
*సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ కీలక నిర్ణయం*
టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% TGFDCకి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల...
ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!
నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి
మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య...
ఈ ప్రముఖ FMCG స్టాక్ ని వెంటనే అమ్మేయాలని సూచించిన గోల్డ్ మన్ సాక్స్. ఇప్పటికే ఆల్ టైమ్ హై నుంచి 24 శాతం పడిపోయిన షేర్.
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్...
సాఫ్ట్వేర్ దిగుమతి, కన్సల్టింగ్ సర్వీసెస్, సరుకు రవాణా (ఫ్రైట్) పేర్లతో గత మూడేళ్లలో భారీగా డబ్బును ఇతర దేశాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వారు, నామమాత్రపు లావాదేవీలు...
*భారత ఆర్మీ చీఫ్ కు నేపాల్ గౌరవ జనరల్ హోదా*
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా దక్కింది. కాఠ్మాండూలోని శీతల్ నివాస్లో జరిగిన ప్రత్యేక...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది
ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి
యంగ్ ఇండియా...
చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!....
తెలంగాణ : హైదరాబాద్లోని పీర్జాదిగూడలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి...
*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*
పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు....