*50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్?*
ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు.తనకంటే...
ప్రేమ విఫలం.. అమెరికాలో యువకుడి ఆత్మహత్య
అమెరికాలో చదువుకుంటున్న సిద్ధిపేటకు చెందిన సాయిప్రదీప్ (29) అనే యువకుడు, 9 నెలలుగా ప్రేమిస్తున్న యువతి స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ నెల 21న టెక్సాస్లోని...
పశ్చిమ గోదావరి జిల్లా | ఆకివీడు
ఉప్పుటేరు వద్ద ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే తన భార్య...
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల తుది జాబితా నేడు విడుదల!
క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 60,720 మంది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది.
📌 ఆగస్టు 27...
*శ్రావణమాసంలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!!*
*సురేఖ తో పాటు మరో ఇద్దరికి ఉద్వాసన..???*
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఒకరిద్దరు...
*పాలిటెక్నిక్లపై ఉన్నతస్థాయి కమిటీ*
*చైర్మన్గా కేశవరావు, సభ్యులుగా కోదండరాం, శాంతాసిన్హా తదితరులు*
హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యను మరింత ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల విద్య, కెరీర్ హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు...
కరీంనగర్ జిల్లా | సైదాపూర్ మండలం
ఎలబోతారం గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలు నూనె వెంకటమ్మ బావిలో పడి మృతి చెందిన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల దర్యాప్తులో ఆమె కుమారులు నూనె...
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మహిళా ఉద్యోగులతో అనుచిత, అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది...
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సత్రం గదిలో ఇద్దరు పురుషులు ఫ్యాన్కు ఉరేసుకోగా, ముగ్గురు మహిళలు...