27.9 C
Hyderabad
Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

died

వినాయక విగ్రహం కోసం వెళ్లిన చోటే విషాదం.. ఘర్షణలో వ్యక్తి మృతి!

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌లో విషాద ఘటన మేడ్చల్–మల్కాజిగిరి: వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఓ యువకుడి మృతికి కారణమైన విషాద ఘటన పోచారం ఐటీ...

భర్త ఫోన్ ఎత్తలేదని క్షణికావేశం.. వివాహిత మృతి!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వీడియో కాల్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత విషపదార్థం తీసుకుని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి...

మధ్యప్రదేశ్* *కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*

*మధ్యప్రదేశ్*   *కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*   మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి 'బాంబే విస్కీ' అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో...

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ.. 9వ తరగతి బాలుడు మృతి

కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు 9వ తరగతి విద్యార్థులకు తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ...

క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి

  క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత అస్వస్థతకు గురైన...

షాకింగ్ విషాదం.. తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్: ఫోన్‌లో అర్ధరాత్రి వరకు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని తేజస్వి (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ కుమార్తె తేజస్వి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది....

గినియాలో ఘోర ప్రమాదం.. 30 మంది మృతి

గినియా రాజధాని కొనక్రిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ‘దార్‌ ఎస్‌ సలామ్‌’ ప్రాంతంలోని భారీ చెత్త డంపింగ్‌యార్డ్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండలా...

చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి

  🚨 చాందీపుర వైరస్ కలకలం.. 27 మంది చిన్నారులు మృతి గుజరాత్‌లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో వైరస్ కారణంగా కొద్ది రోజుల్లోనే 27 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం....

🚨 పాఠశాలలో విషాదం.. చెట్టు కొమ్మలు విరిగిపడి విద్యార్థిని మృతి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి...

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి* 

*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి*  ఆగస్టు 13, 2026 |  మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.