26.5 C
Hyderabad
Monday, September 14, 2026

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ.. 9వ తరగతి బాలుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు 9వ తరగతి విద్యార్థులకు తీవ్ర ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడు లోకేష్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. కారు నడిపింది కూడా మైనర్ బాలుడేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

#Kamareddy #RoadAccident #CCTVFootage #BreakingNews #DeshaTimes

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.