26.5 C
Hyderabad
Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

who

ప్రియుడితో కలిసి తల్లినే హత్య చేసిన కూతురు!

గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్‌పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య...

మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసిన నిందితుడు అరెస్ట్..!

హనుమకొండ: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో...

చాలా దారుణం.. కన్నతల్లినే హత్య చేసిన బాలుడు!

డోలపేటలో విషాద ఘటన.. 16 ఏళ్లు నిండని కుమారుడిపై తల్లి హత్య ఆరోపణలు డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఈ నెల 4న హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో...

50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్

*50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్?*    ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు.తనకంటే...

BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?*

*BIG NEWS: కొత్త పింఛన్లపై ప్రభుత్వం క్లారిటీ.. ఎవరు అర్హులు అంటే?*   రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న చేయూత సామాజిక భద్రత పింఛన్లపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త పింఛన్ల అర్హత...

రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు*

📍*రూ.500 కోసం తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు*   సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్లిపూర్ లో దారుణం   ప్యాంట్ జేబులో పెట్టుకున్న రూ.500 లను పోగొట్టుకున్న కుమారుడు తుకారం (35)   తన తండ్రే డబ్బులు తీసుకున్నాడని...

బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*

*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*   పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు....

భర్త ను పీక కోసి చంపిన భార్య*

*భర్త ను పీక కోసి చంపిన భార్య* అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేట లో  వెంకటరావు( 58)ను అతని భార్య ఇందిర(50) గొంతుకోసి చంపడం కలకలం రేపింది.....   స్వాతంత్ర దినోత్సవ రోజున భర్తను...

తాళి కట్టిన భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

తాళి కట్టిన భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య ఆంధ్రప్రదేశ్  మదనపల్లె జిల్లా  పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం...

వందేళ్ల చరిత్రను తిరగరాసిన కందికొండ సర్పంచ్ తుడుసు నాగార్జున*

*వందేళ్ల చరిత్రను తిరగరాసిన కందికొండ సర్పంచ్ తుడుసు నాగార్జున*   *ముత్యాలమ్మ గుడికి బాట నిర్మాణం.. రైతుల సహకారంతో సాకారం*   మహబూబాబాద్/మరిపెడ ఆగస్టు 12 (దేశ టైమ్స్)     మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలోని వందేళ్లుగా బాటలేని ముత్యాలమ్మ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.