పట్టా భూములు తీసుకుని.. రికార్డుల్లేని భూములు చూపించారు
సమాన విలువైన భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారని రైతుల ఆరోపణ
పదేళ్లుగా పట్టాలు కాక లబోదిబోమంటున్న బాధితులు
చేపల చెరువుల నిర్వహణలోనూ నిబంధనలు పాటించడం లేదని స్థానికుల...
తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్
హైదరాబాద్, ఆగస్టు 20, 2026:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల...
హైదరాబాద్లో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
హైదరాబాద్లోని సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి...
ప్రముఖులతో ఫొటోలు.. ఫేక్ ఐడీలతో మోసం చేసిన భార్యాభర్తలు అరెస్ట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమని నమ్మిస్తూ అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన భార్యాభర్తలను కీసర పోలీసులు...