గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య...
హనుమకొండ: హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో...
డోలపేటలో విషాద ఘటన.. 16 ఏళ్లు నిండని కుమారుడిపై తల్లి హత్య ఆరోపణలు
డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఈ నెల 4న హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో...
మేళ్లచెరువు: మండలం ఎర్రగడ్డ తండాలో వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా,...
రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి
చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్రోడ్డు సెంటర్లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు...
తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ...
పశ్చిమ గోదావరి జిల్లా | ఆకివీడు
ఉప్పుటేరు వద్ద ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే తన భార్య...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు...
*వామ్మో ఎంత దారుణంగా ఉన్నారు.... మనిషి కాదు నర మాంస భక్షకుడు...చెన్నైలో దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండారు!*
చెన్నై
తనకి తోడుగా ఉన్న మహిళను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి...
*చాటింగ్ చేస్తోందని భార్యను చంపేసి.. మృతదేహాన్ని నదిలో విసిరేసిన భర్త!*
యానాం...
పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో భార్యను హత్య చేసి నదిలో పడేశాడు భర్త.
యానాం పరిధి కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు (29).....