📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

DESHA TIME

251 POSTS
0 COMMENTS

రెండు కార్ల మధ్య ఇరుక్కున్న స్కూటీ.. 9వ తరగతి బాలుడు మృతి

కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు 9వ తరగతి విద్యార్థులకు తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ...

తొర్రూరులో పోలీస్‌పై కత్తితో దాడి

భార్యాభర్తల గొడవ పరిష్కరించేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కత్తి దాడి ⚠️ 112 కాల్‌కు స్పందించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్‌కు గాయాలు 👮 కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. నిందితుడి అరెస్ట్ మహబూబాబాద్ జిల్లా | తొర్రూరు భార్యాభర్తల గొడవపై 112కు...

ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం.. గంజాయి స్మగ్లింగ్!

ఖమ్మం జిల్లా వైరా క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ జంట **మిత్ర చైతన్య (21), హేమలత (20)**లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో రూ.16 వేలకే 12 కిలోల గంజాయి కొనుగోలు...

ఎల్‌నినో మరింత ఉధృతం.. 2027లోనూ ప్రభావం!

ప్రపంచాన్ని ఎల్‌నినో ముప్పు మరింత తీవ్రంగా వెంటాడనుంది. పసిఫిక్‌ సముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎల్‌నినో రానున్న నెలల్లో ‘అత్యంత బలమైన’ స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ...

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు   వలిగొండ, సెప్టెంబర్ 03 (దేశ టైమ్స్): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు...

కెసిఆర్ ప్రతిపక్ష హోదాఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ 

కెసిఆర్ ప్రతిపక్ష హోదాఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ    వలిగొండ :సెప్టెంబర్ 3:( దేశ టైమ్స్)   మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కెసిఆర్ తన ప్రతిపక్ష హోదాకి ఎమ్మెల్యే పదవికి...

ఏసీబీ వలలో టోలిచౌకి ఎస్సై.. రూ.10 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్!

*హైద్రాబాద్ లో రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై అరెస్ట్.*  రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై ఆర్. పాండు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.    సిటీ రేంజ్–1 ఏసీబీ అధికారులు వలపన్ని...

క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి

  క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత అస్వస్థతకు గురైన...

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.    (యాదాద్రి కరెస్పాండెంట్)  దేశ టైమ్స్,ఆగస్టు 31     యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలానికి చెందిన సూర్య దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ నాగేల్లి వలి తండ్రి...

తుక్కుగూడలో నర్స్ అనుమానాస్పద మృతి

తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్స్ శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip