24.3 C
Hyderabad
Monday, September 14, 2026

వెంబడించి వేటాడి…నరికి చంపారు…..!*

Must read

📰 Generate e-Paper Clip

 

*వెంబడించి వేటాడి…నరికి చంపారు…..!*

పల్నాడు జిల్లా
రెంటచితల

రోజూ లాగానే టౌన్ కి వచ్చాడు….పని ముగించుకొని ఇంటికి పోతున్న తరుణం లో….గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్ళతో నరికి చంపారు

వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్య చేయపడ్డాడు

ఈ ఘటన రెంటచితల నుండి రెంటాలకు వెళ్లే మార్గంలో లో జరిగింది

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు

ఈ ఘటన పై లోతైన దర్యాప్తు చేపట్టారు….

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.