27.9 C
Hyderabad
Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

wife

అప్పుల బాధతో దారుణ నిర్ణయం.. ఇద్దరు చిన్నారులతో సహా భార్యాభర్తల బలవన్మరణం

అప్పుల భారం.. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది  ఆన్‌లైన్ యాప్‌లు, ఇతర మార్గాల్లో చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురైన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లా...

భార్యను హత్య చేసి.. పొదల్లోనే పడేసిన భర్త!

పశ్చిమ గోదావరి జిల్లా | ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఈ నెల 15న లభ్యమైన మహిళ మృతదేహం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే తన భార్య...

షాకింగ్ హత్య.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. వరుసకు కొడుకైన వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు...

చాటింగ్‌ చేస్తోందని భార్యను చంపేసి.. మృతదేహాన్ని నదిలో విసిరేసిన భర్త!*

*చాటింగ్‌ చేస్తోందని భార్యను చంపేసి.. మృతదేహాన్ని నదిలో విసిరేసిన భర్త!*   యానాం...   పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందనే అనుమానంతో భార్యను హత్య చేసి నదిలో పడేశాడు భర్త.    యానాం పరిధి కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు (29).....

చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!….

చేతులు, కాళ్లను కట్టేసి భర్తను హత్య చేసిన భార్య!....     తెలంగాణ : హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవేంద్ర కాలనీకి...

రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*

*రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.* సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఘటన స్థానిక హనుమాన్ నగర్‌లో భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రాజమణి ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్...

ప్రముఖులతో ఫొటోలు.. ఫేక్ ఐడీలతో మోసం చేసిన భార్యాభర్తలు అరెస్ట్

ప్రముఖులతో ఫొటోలు.. ఫేక్ ఐడీలతో మోసం చేసిన భార్యాభర్తలు అరెస్ట్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: తాము పోలీసు శాఖలో ఉన్నతాధికారులమని నమ్మిస్తూ అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన భార్యాభర్తలను కీసర పోలీసులు...

భర్త ను పీక కోసి చంపిన భార్య*

*భర్త ను పీక కోసి చంపిన భార్య* అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేట లో  వెంకటరావు( 58)ను అతని భార్య ఇందిర(50) గొంతుకోసి చంపడం కలకలం రేపింది.....   స్వాతంత్ర దినోత్సవ రోజున భర్తను...

తాళి కట్టిన భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

తాళి కట్టిన భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య ఆంధ్రప్రదేశ్  మదనపల్లె జిల్లా  పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం...

ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్* 

*ప్రియుడి మోజులో భర్త, అత్తను చంపేందుకు కుట్ర.. కూరలో గడ్డి మందు కలిపిన భార్య అరెస్ట్*   *పల్లె వాణి న్యూస్*   నిజామాబాద్, ఆగస్టు 6: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో వివాహేతర సంబంధం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.