*కందికొండ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ*
*పరిసరాల పరిశుభ్రతపై అవగాహన*
*విద్యార్థులకు రూ.500 ప్రోత్సాహకం*
దేశ టైమ్స్
మహబూబాబాద్
సెప్టెంబర్ 8:
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని
కందికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠశాల యూనిఫాంలను గ్రామ...
క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి
ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ
పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత
అస్వస్థతకు గురైన...
*విద్యార్థుల గొంతు పట్టుకున్న సీఐ రఘుపతి రెడ్డి గారు... DCO ఛాంబర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు గొంతును ఎందుకు పట్టుకోలేదు.?*
*రౌడీ షీటర్ల పట్ల ఎందుకంత ప్రేమ?*
*మహబూబాబాద్లో పోలీసుల తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల,...
ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!
నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి
మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీం వల్ల మా మూడు సంవత్సరాలు వృథా అవుతుంది
ఇప్పుడు మేము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలి
యంగ్ ఇండియా...
పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణి
వలిగొండ,ఆగస్టు14(దేశ టైమ్స్): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు "పాఠశాల అభివృద్ధిలో సమాజ సేవకులు అనే కార్యక్రమంలో" భాగంగా పాఠశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పోలీస్...
కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి
శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా:- దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్...