గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య...
డోలపేటలో విషాద ఘటన.. 16 ఏళ్లు నిండని కుమారుడిపై తల్లి హత్య ఆరోపణలు
డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఈ నెల 4న హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో...
కరీంనగర్ జిల్లా | సైదాపూర్ మండలం
ఎలబోతారం గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలు నూనె వెంకటమ్మ బావిలో పడి మృతి చెందిన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల దర్యాప్తులో ఆమె కుమారులు నూనె...
అమెరికాలో తల్లిని, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి యువకుడు
అమెరికాలోని మాసాచుసెట్స్లో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన తల్లి సుధా వెంకటేశన్, సోదరుడు సిద్ధార్థ్ అరవింద్లను దారుణంగా...
*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి*
ఆగస్టు 13, 2026 |
మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి...