బేగంపేటలోని ఫార్చ్యూన్ మనోహర్ హోటల్కు చెందిన చైర్మన్ మనోహర్తో పాటు ముగ్గురు మేనేజర్లపై ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు...
*బెంగళూరులో జరిగిన ఈ ఘోరమైన జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించింది*.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హరిణి అనే మహిళ, తన ప్రియుడు వినయ్తో కలిసి భర్త...
*నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు*
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని...
ప్రిన్సిపల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది 10th క్లాస్ విద్యార్థులే!
నల్లగొండ, ఆగస్ట్ 19: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి
మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య...
*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*
పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు....
*మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర*
ఫంక్షన్కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ, గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలు
హైదరాబాద్ – బండ్లగూడ...