నేడు అఫ్గాన్తో భారత్ తొలి T20
ఆసియా క్రీడల ముంగిట టీమిండియా T20 సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి T20 జరగనుంది. రాత్రి 7.30...
మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఘటన
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఓ మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
బాధితురాలు ఒంటరిగా ఉన్న...
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మహిళా ఉద్యోగులతో అనుచిత, అన్పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది...
బేగంపేటలోని ఫార్చ్యూన్ మనోహర్ హోటల్కు చెందిన చైర్మన్ మనోహర్తో పాటు ముగ్గురు మేనేజర్లపై ఉద్యోగిని ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు...
షైన్ హైస్కూల్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
మాజీ సిబ్బంది స్పష్టీకరణ.. అపార్థంతోనే ఆరోపణలు వచ్చాయని వెల్లడి
ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 22 (దేశ టైమ్స్):
మండల పరిధిలోని రావినూతల గ్రామంలోని షైన్ హైస్కూల్, కరస్పాండెంట్పై గతంలో వచ్చిన...
మహబూబాబాద్ జిల్లాలో CMR బియ్యం డెలివరీలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 5 మిల్లులపై కేసులు నమోదు కాగా, ‘మిషన్ K-100’లో భాగంగా మరో 3...
*సీపీ సజ్జనార్పై మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి*
సీపీ తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదు
కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఫిర్యాదు చేస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డి
నిబంధనలకు విరుద్ధంగా...