*మధ్యప్రదేశ్*
*కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి 'బాంబే విస్కీ' అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో...
క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఇద్దరు విద్యార్థులు మృతి
ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రల పంపిణీ
పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రల పంపిణీ.. 20 మందికి అస్వస్థత
అస్వస్థతకు గురైన...
హైదరాబాద్: ఫోన్లో అర్ధరాత్రి వరకు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని తేజస్వి (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ కుమార్తె తేజస్వి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది....
ఒడిశాలో కలకలం రేపిన దారుణ హత్య!
బొలాంగీర్ జిల్లాలో సంతోష్ అనే వ్యక్తిని భోజనానికి పిలిచి నిద్రలో ఉండగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి.. తలను నిందితుడి ఇంట్లోని...
వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి
హైదరాబాద్ –మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, నర్సుగా పనిచేస్తున్న జనగామకు చెందిన మానేపల్లి మానస(20) అనే యువతి
మౌలాలి రైల్వే స్టేషన్లో గోల్కొండ...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఆటల పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి...
*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి*
ఆగస్టు 13, 2026 |
మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి...