విజయవాడ సమీపంలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో శ్రీచైతన్య స్కూల్ బస్సు పల్టీ కొట్టింది.
🚌 ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
🙏 వెంటనే స్పందించిన స్థానికులు, రైతులు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
⚠️ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#SchoolBusAccident #Vijayawada #StudentsSafety #BreakingNews #DeshaTimes

