విజయవాడ సమీపంలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో శ్రీచైతన్య స్కూల్ బస్సు పల్టీ కొట్టింది.
🚌 ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
🙏 వెంటనే స్పందించిన స్థానికులు,...
కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి
శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిపై దారుణంగా దాడి చేసిన తోటి విద్యార్థులు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా:- దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కామారెడ్డికి చెందిన అభిషేక్...