హనుమకొండ: హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో...
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వీడియో కాల్కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత విషపదార్థం తీసుకుని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
పోలీసులు కేసు నమోదు చేసి...
డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి వల.. రూ.21 లక్షలు స్వాహా!
ఎల్బీనగర్లో సైబర్ నేరగాళ్ల మోసం
ఆర్కేపురం కాలనీకి చెందిన 68 ఏళ్ల నాగలక్ష్మి ఒంటరిగా నివాసం
టెలికాం అధికారినంటూ ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్
అనంతరం న్యాయ...
మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఘటన
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఓ మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
బాధితురాలు ఒంటరిగా ఉన్న...
*మానసిక స్థితి తో ఇబ్బంది పడుతూ...ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య వైనం*
హైదరాబాద్
కేపీహెచ్బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.
డిప్రెషన్తో బాధపడుతున్న 30 ఏళ్ల సీతా పురుషోత్తం అనే మహిళ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు...
*వామ్మో ఎంత దారుణంగా ఉన్నారు.... మనిషి కాదు నర మాంస భక్షకుడు...చెన్నైలో దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండారు!*
చెన్నై
తనకి తోడుగా ఉన్న మహిళను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి...
హైదరాబాద్ మీర్పేటలో కలకలం.. 😱
స్కూల్లో ఆయాగా పనిచేస్తూ ముగ్గురు మనవరాళ్లను పోషిస్తున్న వృద్ధురాలు కమలమ్మను, చిప్స్ షాప్ నిర్వాహకుడు ప్రకాష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అర తులం బంగారు కమ్మలు, రూ.10 వేల...
*ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి*
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దుశ్చర్య
ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న మానసిక దివ్యాంగురాలి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి,...
వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి
హైదరాబాద్ –మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, నర్సుగా పనిచేస్తున్న జనగామకు చెందిన మానేపల్లి మానస(20) అనే యువతి
మౌలాలి రైల్వే స్టేషన్లో గోల్కొండ...