మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు అనుమానం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాపూర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం...
*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.