*మధ్యప్రదేశ్*
*కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.. 6 షాపులు సీజ్*
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో నివారం అర్ధరాత్రి 'బాంబే విస్కీ' అనే కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. మరో...
గినియా రాజధాని కొనక్రిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ‘దార్ ఎస్ సలామ్’ ప్రాంతంలోని భారీ చెత్త డంపింగ్యార్డ్ ఒక్కసారిగా కూలిపోవడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కొండలా...
*మయన్మార్లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది..!!*
మయన్మార్లో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో 14 మంది...
తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను ప్రజలకు చేరవేసేందుకే పవర్ ఎగ్జిబిషన్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్
హైదరాబాద్, ఆగస్టు 20, 2026:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల...
*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.