26.5 C
Hyderabad
Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

district

కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ

*కరీంనగర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్ వాహనం చోరీ కలకలం రేపుతోంది.* *గంజాయి మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు..!!* వెంటనే గుర్తించిన పోలీసులు వాహనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు....

సూర్యాపేట జిల్లాలో దారుణం.. మహిళపై కాంగ్రెస్ నేత వేధింపుల ఆరోపణలు!

మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఓ మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధితురాలు ఒంటరిగా ఉన్న...

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

ప్రెస్ నోట్. మహబూబాబాద్ జిల్లా    విధి నిర్వహణలో అప్రమత్తతతొ పాటు వ్యక్తిగత భద్రత కూడా ముఖ్యమే.   తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్   తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ...

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.

విలేఖరి వలిని పరామర్శించిన టీ జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్.    (యాదాద్రి కరెస్పాండెంట్)  దేశ టైమ్స్,ఆగస్టు 31     యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలానికి చెందిన సూర్య దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ నాగేల్లి వలి తండ్రి...

యాదాద్రి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీగా పేలుడు ప్రమాదం

యాదాద్రి జిల్లాలో   ఫార్మా కంపెనీలో భారీగా పేలుడు ప్రమాదం   సంఘటనా స్థలంలో గాయపడిన వారిని తక్షణమే 108 అంబులెన్స్ లో తరలింపు   శనివారం అర్ధరాత్రి యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతి గూడెం గ్రామం Hazelo Lab...

మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*

*మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*   జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు....

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం* 

*సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం*    బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి   దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్...

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి* 

*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. చెరువులో పడి తల్లి, నాలుగేళ్ల కుమారుడు మృతి*  ఆగస్టు 13, 2026 |  మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం పిల్లిగుండ్లతండా గ్రామపంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి...

జిల్లాల వారీగా తెలంగాణలో SIR శాతం విడుదల చేసిన ఎన్నికల సంఘం*

*జిల్లాల వారీగా తెలంగాణలో SIR శాతం విడుదల చేసిన ఎన్నికల సంఘం* - హైదరాబాద్‌లో అతి తక్కువగా కేవలం 58.58% ఓట్లు మాత్రమే డిజిటలైజ్, ఎన్యూమరేషన్ ఫాంలు ఇవ్వని మిగతా ఓటర్లు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.