తుక్కుగూడలోని ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్స్ శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని...
అప్పుల భారం.. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది
ఆన్లైన్ యాప్లు, ఇతర మార్గాల్లో చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురైన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లా...
*బంగారం దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది.*
పోలీసులు కొట్టిన దెబ్బలకే మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. తాము 41 నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతున్నారు....
*యాదాద్రి భువనగిరి జిల్లా*
భూ...పంచాయతీ..అన్న చేతిలో తమ్ముడి హతం.
యాదగిరిగుట్ట మండలం గొల్ల గుడిసెలు గ్రామంలో కర్రలతో దాడి చేసిన అన్న బిక్షపతి కుటుంబ సభ్యులు
20 గుంటల భూమి కోసం గతంలో కూడా చాలాసార్లు గొడవపడ్డ...
*భర్త ను పీక కోసి చంపిన భార్య*
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రామ్మోహన్ పేట లో
వెంకటరావు( 58)ను అతని భార్య ఇందిర(50) గొంతుకోసి చంపడం కలకలం రేపింది.....
స్వాతంత్ర దినోత్సవ రోజున భర్తను...