*మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*
జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు....
హైదరాబాద్లో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
హైదరాబాద్లోని సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి...
*మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర*
ఫంక్షన్కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ, గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలు
హైదరాబాద్ – బండ్లగూడ...
*మరిపెడ లో పట్టుబడిన గంజాయి రవాణా ముఠా..!! రూ.1.12 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..!!!*
ఒడిశా నుంచి నల్గొండ జిల్లాకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను *మరిపెడ పోలీసులు పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్టు...