*మంచిర్యాలజిల్లా : ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి*
జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు....
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
📍 మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
🏢 ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్...
హైదరాబాద్లో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
హైదరాబాద్లోని సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి...