📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

DESHA TIME

252 POSTS
0 COMMENTS

నేపాల్‌లో భారీ విషాదం.. 178 మంది భారతీయులు గల్లంతు!

భోటేకోశీ, త్రిశూలి నదుల మెరుపు వరదలతో తీవ్ర విధ్వంసం నేపాల్‌లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా జిల్లాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావంతో భారీ నష్టం...

పాడెపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క..

రాఖీ పండుగ రోజు వచ్చి రక్షాబంధనం చేద్దాం అనుకున్నా.. ఇంతలోనే మమ్మల్ని విడిచివెళ్లావా తమ్ముడా! మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మోటపోతుల రమేష్ (36) మృతి చెందాడు. అంతిమయాత్రలో...

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి

వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలిమినేటి జంగారెడ్డి   వలిగొండ :ఆగస్టు 27          (దేశ టైమ్స్)  మండలంలోని పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన బందారపు కళమ్మ ధనంజయ గౌడ్ దంపతుల కుమారుడు బందారపు లింగస్వామి...

మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి పనులపై సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్‌ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా సీఎంకు వివరించారు. 🔹 నిర్ణీత గడువులోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి 🔹 చెరువులోకి...

షాకింగ్ విషాదం.. తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్: ఫోన్‌లో అర్ధరాత్రి వరకు మాట్లాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని తేజస్వి (17) ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఛత్రినాకకు చెందిన శ్రీనివాస్ కుమార్తె తేజస్వి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది....

విలేఖరులు కావలెను

జర్నలిజం పై ఆసక్తి ఉండి సమాజం పై అవగాహన ఉన్న జర్నలిస్టులకు ఇదే మా ఆహ్వానం మా దేశ టైమ్స్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలబడుతున్న సందర్భంగా వరంగల్, నిజామాబాద్ ,...

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*

*భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు*   భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంట్లో WGL ఏసీబీ DSP సాంబయ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.    ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో భూపాలపల్లి, HYD...

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి

రోడ్డు ప్రమాదం: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బెంగళూరు బస్సు.. 4-6 మంది మృతి   చిలకలూరిపేట: పట్టణంలోని అవుట్‌రోడ్డు సెంటర్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటప్పకొండ నుండి వేలూరు గ్రామానికి బయలుదేరిన ప్రయాణికులను బెంగళూరు...

ఫోన్ పోయిందా? మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు!

సెల్‌ఫోన్ చోరీ చేసి.. స్క్రీన్ లాక్ పిన్ తెలుసుకుని.. బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్న ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’ ముఠాలు!    హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రజలను అప్రమత్తం చేశారు.   🔴 ఫోన్ వాడుతున్నప్పుడు PIN/Pattern...

ఉచితంగా ఆధార్ అప్‌డేట్.. సెప్టెంబర్ 30 వరకు ఛాన్స్!

చిన్న వయసులో ఆధార్ తీసుకున్న పిల్లలకు UIDAI కీలక అవకాశం కల్పిస్తోంది.  5–15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 📌 సెప్టెంబర్ 30,...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip