24.3 C
Hyderabad
Monday, September 14, 2026

భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు*

Must read

📰 Generate e-Paper Clip

*భారత్ కు 13 స్వర్ణాలు, 17 రజతాలు*

కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించారు. ఈ ఘనత సాధించిన పతకాల విజేతలను ప్రధాని మోదీ అభినందించారు. క్రీడాకారుల విజయాలను దేశం గర్వించదగ్గ ఘనతగా అభివర్ణించారు. భవిష్యత్ పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని మోదీ ఆకాంక్షించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.