ఒకప్పుడు సమాచారం కోసం పత్రికలు చదివేవారు.. రేడియో వినేవారు.. టెలివిజన్ వార్తల కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన మొబైల్ ఫోన్లో ప్రత్యక్షమవుతోంది....
*ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం*
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీకి కాంస్యం లభించింది. సెమీఫైనల్లో చైనా టాప్ సీడ్ ప్లేయర్ ట్యాన్ నింగ్, లియూ షెంగ్డూతో...