గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి వాహనాన్ని ఓవర్టేక్ చేసినట్లు ఆరోపణలు. అనంతరం ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ...
*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.