📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

DESHA TIME

252 POSTS
0 COMMENTS

2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి

2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి   Aug 24, 2026,   2030 నాటికి రూ. 200 లక్షల కోట్ల వ్యాపారం: ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం :   తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ   17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు   సర్వదర్శనానికి 8-10 గంటల సమయం   నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81.,553మంది భక్తులు   తలనీలాలు సమర్పించిన భక్తులు 34.483మంది   శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం నిన్న...

గినియాలో ఘోర ప్రమాదం.. 30 మంది మృతి

గినియా రాజధాని కొనక్రిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ‘దార్‌ ఎస్‌ సలామ్‌’ ప్రాంతంలోని భారీ చెత్త డంపింగ్‌యార్డ్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండలా...

ఈగల్ శాఖలో ‘ఇంటి దొంగలు’..! డ్రగ్స్ పెడ్లర్లతో కానిస్టేబుళ్ల కుమ్మక్కు?

  ఈగల్ శాఖలో ‘ఇంటి దొంగలు’..! డ్రగ్స్ పెడ్లర్లతో కానిస్టేబుళ్ల కుమ్మక్కు?   హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుళ్లపై డ్రగ్స్ దందా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.   కానిస్టేబుళ్లు నరహరి, స్వామి సుమారు...

థియేటర్లకు జై కొడుతున్న జనం* 

*సెకండాఫ్‌ కలిసొచ్చింది!*   *థియేటర్లకు జై కొడుతున్న జనం*   ‘మా సినిమా చాలా బాగా ఆడుతోందండీ.. థియేటర్లకి రిపీటెడ్‌ ఆడియన్స్‌ వస్తున్నారు. ఫుట్‌ఫాల్స్‌ బావున్నాయి. కలెక్షన్లు చూసుకుంటుంటే కడుపు నిండిపోతోంది’ అంటూ నిర్మాతలు మనస్ఫూర్తిగా చెప్పే మాటలు...

గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..*

*గుంటూరులో తప్పిన పెను ప్రమాదం..* *విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన పాఠశాల బస్సు....* *డ్రైవర్‌కు గుండెపోటు!..* గుంటూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న సమయంలోనే పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి...

ఎస్ఐ పేరుతో సైబర్ మోసం.. రూ.78,500 టోకరా!

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సైబర్ కేటుగాళ్లు ఎస్సై పేరుతో వైన్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా రూ.78,500 కాజేశారు. తాను ఎస్సైగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన డ్రైవర్ రూ.25 వేల నగదుతో వస్తున్నాడని, అందుకు...

: 🚨 మిషన్‌ భగీరథలో పదోన్నతుల రగడ.. నిబంధనలు పక్కనపెట్టారన్న ఆరోపణలు!

మిషన్‌ భగీరథ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఇంజనీర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్త సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా సీనియార్టీ జాబితాలు సిద్ధం చేయాల్సి ఉన్నప్పటికీ,...

చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం*

🔴 విజయనగరం :    *చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం*   *బ్రేకులు ఫెయిల్*   *కానిస్టేబుల్‌ మృతి*   *ముగ్గురికి తీవ్ర గాయాలు*   పోలీసు వాహనం బోల్తా పడి ఓ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కొండకరకాం సమీపంలో ఈ...

నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

ఆగస్టు 24న నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించనున్నారు. పలు హామ్‌ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కర్నెతాండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 🔹 అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip