సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటోలు, ఫేస్ మార్ఫింగ్ ట్రెండ్స్ వెనుక సైబర్ మోసాల ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
⚠️ అప్రమత్తంగా ఉండండి
అనధికారిక, ఫేక్ యాప్స్లో వ్యక్తిగత ఫోటోలు...
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో సైబర్ కేటుగాళ్లు ఎస్సై పేరుతో వైన్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా రూ.78,500 కాజేశారు.
తాను ఎస్సైగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన డ్రైవర్ రూ.25 వేల నగదుతో వస్తున్నాడని, అందుకు...