DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 2:31 pm Posted by : DESHA TIME

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు*

📍*కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు*

 

22ఏతో ప్రజల ఆస్తులను కాంగ్రెస్ దోచుకుంటోంది

భూ భారతీ పేరుతో ప్రజలను కాంగ్రెస్ వేధిస్తోంది

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద అవినీతికి తెరలేపింది

భూములు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి తేడా లేదు-కిషన్‌

తెలంగాణను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా మార్చారు

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా-కిషన్‌రెడ్డి