DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 9:14 am Posted by : DESHA TIME

రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*

*రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసిన భార్య.*

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఘటన

స్థానిక హనుమాన్ నగర్‌లో భర్త వెంకటేశంను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రాజమణి

ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటేశం.. ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోన్న భార్య రాజమణి

ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో గొడవ పడ్డ దంపతులు

ఈ గొడవ పెద్దదిగా మారడంతో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

భార్యపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు