తిరుమల సమాచారం :
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
17 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 8-10 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81.,553మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన భక్తులు 34.483మంది
శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం
నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు’
లడ్డూ ప్రసాదం విక్రయాలు 3.95లక్షలు
2.06లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం
అశ్విని ఆసుపత్రిలో 3,092మందికి వైద్య సేవలు