భోటేకోశీ, త్రిశూలి నదుల మెరుపు వరదలతో తీవ్ర విధ్వంసం
నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా జిల్లాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావంతో భారీ నష్టం సంభవించింది.
🔴 నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం.. • మొత్తం 644 మంది పర్యాటకులు/ప్రయాణికులు గల్లంతు • 127 మంది నేపాల్ పౌరులు • 517 మంది విదేశీయులు • గల్లంతైన విదేశీయుల్లో 178 మంది భారతీయులు • అమెరికా – 65 • ఉక్రెయిన్ – 53 • మలేషియా – 51 • ఆస్ట్రేలియా – 35 • యూకే – 33 • కెనడా – 25
భారత విదేశాంగ శాఖ ప్రకారం • 288 మంది భారతీయులు గల్లంతు • 73 మంది త్రిశూలి ప్రాజెక్టు సిబ్బంది గల్లంతు • తమిళనాడు – 86 మంది • కేరళ – 33 మంది • పశ్చిమ బెంగాల్ – 32 మంది • ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది గల్లంతైన వారిలో ఉన్నట్లు సమాచారం • ఇప్పటివరకు 21 మంది భారతీయుల రక్షణ • మానస సరోవర్లో మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం
చిక్కుకున్నవారు, గాయపడిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
📞 నేపాల్ అత్యవసర హెల్ప్లైన్లు:
టోల్ఫ్రీ: 1234
హెల్ప్లైన్: 1144
టూరిస్ట్ పోలీస్: 9851289445