DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:49 pm Posted by : DESHA TIME

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం 

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

ఆగస్టు 25: (దేశ టైమ్స్)

 

వలిగొండ : మండలంలోని వేములకొండకు చెందిన కందుకూరి రాజు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం ఆయనతో 10 వ తరగతి చదువుకున్న తోటి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 30 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబటి సాయి కుమార్, బొద్రబోయిన దయాకర్, కాడిగళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.