ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
📍 మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
🏢 ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో విధులు
📌 గతంలో మహేశ్వరం ఎమ్మార్వోగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి
🔎 సోదాల్లో ఎలాంటి ఆస్తులు, పత్రాలు బయటపడతాయోనని ఆసక్తి నెలకొంది.