*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.