DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 4:28 pm Posted by : DESHA TIME

కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*

*కారును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి*

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.